ఏపీ పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. బుధవారం షెడ్యూల్ను ప్రభుత్వం రిలీజ్ చేసింది. పరీక్షలు మార్చి 23 నుంచి ప్రారంభమై.. ఏప్రిల్ 8తో ముగుస్తాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ టెన్త్ పరీక్షల షెడ్యూల్ను స్వయంగా ప్రకటించారు. ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు జరగనున్నాయి.
పరీక్షల షెడ్యూల్ ఇలా ఉంది..
| మార్చి 23, 2020 |
ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1 |
| మార్చి 24, 2020 |
ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 |
| మార్చి 26, 2020 |
సెకండ్ లాంగ్వేజ్ |
| మార్చి 27, 2020 |
ఇంగ్లీష్ పేపర్ 1 |
| మార్చి 28, 2020 |
ఇంగ్లీష్ పేపర్ 2 |
| మార్చి 30, 2020 |
గణితం పేపర్ 1 |
| మార్చి 31, 2020 |
గణితం పేపర్ 2 |
| ఏప్రిల్ 01, 2020 |
జనరల్ సైన్స్ పేపర్ 1 |
| ఏప్రిల్ 03, 2020 |
జనరల్ సైన్స్ పేపర్ 2 |
| ఏప్రిల్ 04, 2020 |
సోషల్ స్టడీస్ పేపర్ 1 |
| ఏప్రిల్ 06, 2020 |
సోషల్ స్టడీస్ పేపర్ 2 |
| ఏప్రిల్ 07, 2020 |
సంస్కృతం, అరబిక్, పర్షియన్ సబ్జెక్ట్ |
| ఏప్రిల్ 08, 2020 |
ఒకేషనల్ పరీక్షలు |
from Education News in Telugu: News on Board Exam Results, Job Notifications, University Results in Telugu https://ift.tt/2HxRJ2F
0 Comments